ఒకప్పుడు నేత పని పద్మశాలీలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. అయితే యంత్రాలు వచ్చాక సంప్రదాయ మగ్గాలు మరుగునపడ్డాయి. 40,50 ఏండ్ల కిందట వందల సంఖ్యల్లో చేనేత కళాకారులు, చేనేత కార్మికులు ఉండేవారు. వారి సంఖ్య క్రమంగా త�
రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో అమలు చేస్తున్న ఆస్తుల జియో ట్యాగింగ్ విధానం సత్ఫలితాలను ఇస్తున్నది. ఆస్తి పన్నుపై పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతున్నది. తప్పుడు వివరాలు, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచార�