పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జీలంనదిలోకి భారత్ అకస్మాత్తుగా నీటిని విడుదల చేసిందని పాక్ ఆరోపించింది.
Srinagar | జమ్మూ కశ్మీర్లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీనగర్ (Srinagar) సమీపంలోని జీలం నది (Jhelum river)లో పడవ బోల్తాపడింది (Boat Overturns). ఈ ఘటనలో పాఠశాల విద్యార్థులు సహా పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
బుద్గాం: జమ్మూకశ్మీర్లోని బుద్గాం జిల్లాలో సుమారు 1200 ఏళ్ల క్రితం నాటి దుర్గాదేవి విగ్రహం లభ్యమైంది. బుద్గాంలోని ఖాన్ సాహిబ్లో ఆ విగ్రహం చిక్కింది. రాష్ట్ర పురావస్తు శాఖ డైరక్టర్ ముస్తాక్ అహ్�