Jharkhand: రిక్రూట్మెంట్ పరీక్షలను రద్దు చేసి, సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ ఇవాళ జార్ఖండ్ విద్యార్థులు ఛలో అసెంబ్లీ చేపట్టారు. ఆ స్టూడెంట్స్పై లాఠీఛార్జ్ చేశారు. వాటర్ కెనాన్లను ప్రయోగించారు. �
Jharkhand : సీఎం హేమంత్ సోరెన్తో జరిగే చర్చలను మీడియా ముందు నిర్వహించాలని జార్ఖండ్ విద్యార్థులు డిమాండ్ చేశారు. తలుపుమూసి చర్చలు నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ, సీజీఎల్