జేఈఈ 2024 ఫలితాల్లో మహబూబ్నగర్లోని రిషి ఐఐటీ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయి ర్యాంకులు సాధించారని అకాడమీ కరస్పాండెంట్ చంద్రకళావెంకట్, సలహాదారు వెంకటయ్య, డీన్ భూపాల్రెడ్డి తెలిపారు.
ఆదివారం విడుదలైన జేఈఈ 2024 ఫలితాల్లో మహబూబ్నగర్లోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఉమ్మడి జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ప్రతిభ కళాశాల విద్యార్థి ఎల్.ప్రవీణ్కు ఆలిండియా 6వ ర్య�