రైతులు యాసంగి సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసి అధిక ఆదాయం పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ సైంటిస్ట్లు ఎం.గోవర్ధన్, ఆర్.ఉమారెడ్డి అన్నారు. రామకృష్ణాపురంలో క్లస్టర�
టీఎస్ పాలిసెట్ (TS POLYCET) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సాంకేతిక భవన్లోని తన కార్యాలయంలో నవీన్ మిట్టల్ ఫలితాలను ప్రకటించారు. పరీక్షల్లో 82.7 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. 86.
తెలంగాణ పాలిసెట్-2023 (TS POLYCET) ఫలితాలు (Results) మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ (Navin mittal) ఫలితాలను రిలీజ్ చేస్త�
Minister Niranjan reddy | యువత వ్యవసాయరంగం వైపు మళ్లాలని మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) సూచించారు. సాగును ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు రావాలని చెప్పారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జయశంకర్ వర్సిటీ ఆడిటోరియంలో