భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా విశ్వక్రీడల ఫైనల్కు దూసుకెళ్లాడు. బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్లోనే నీరజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బుధవారం క్వా
పటియాలా: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. ఇండియన్ గ్రాండ్ప్రిలో భాగంగా నీరజ్ శుక్రవారం ఈటెను 88.07 మీటర్ల దూరం విసిరి తన పేరిటే ఉన్న రికార్డును (88.06 మీటర్లు) �