India summons : భారతీయ నౌకలపై అమెరికా వరుసగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించారు. ఈ నేపథ్యంలో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇండియా.. మన దేశంలోని అమెరికా రాయబారి జేసన్ మీక్స్కు నిరసన
Indians : హార్ముజ్ జలసంధి వద్ద బుధవారం ఒమన్ తీరంలోని ఒక వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ నౌకలో 24 మంది భారతీయులు ఉండగా, సహాయక సిబ్బంది వీరిలోంచి 21 మందిని రక్షించారు. మరో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు.