సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జనగామ ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. దళితబం ధు పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన నాగపురి, గుర్జక
చేర్యాల : టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా నియమితులైన మండల, గ్రామ కమిటీల ప్రతినిధులతోపాటు అనుబంధ సంఘాల సభ్యులు సైనికుల్లా కృషి చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలు