ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు ప్రాజెక్టులను అప్పగించకపోవడంతో గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు ప్రస్తుతం ఎలాంటి పనిలేకుండా పోయిందని కేంద్ర జల్శక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ సుబోధ్ యాదవ్ అభిప్రాయం వ
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఏర్పడుతున్న ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని కేంద్ర జల్శక్తిశాఖకు తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ అనిల్కుమార్ శుక్రవారం లేఖ రాశారు.
హిమాచల్ప్రదేశ్లోని హహీర్పూర్ జిల్లాలో కలుషిత నీరు తాగడంతో 535 మంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని డజన్ల కొద్ది గ్రామాల్లో జల్ శక్తి శాఖ పంపిణీ చేస్తున్న మంచినీరు కలుషితమయింది.