MLAs Poaching case | టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. కేసు సంబంధం ఉన్న మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ,
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక నిందితులతో సంబంధాలున్న తుషార్ కనిపించకపోవడంతో సైబరాబాద్ పోలీసులు లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ) జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో జగ్గుస్వామికి సైతం ఎల్ఓసీ జారీ�
ఎమ్మెల్యేల ఎర కేసులో ‘విటమిన్ -ఎం’ (డబ్బులు) సప్లయర్ జగ్గుస్వామి.. అసలు డాక్టరే కాదు. ఆయన ఉత్త బ్రోకర్ అని తెలిసింది. ఆయన తానో సన్యాసిని అని చెప్పుకుంటాడని, కానీ, ఆయనకు పెండ్లయిందని స్థానికులు చెప్తున్నట