హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ)లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించిన ఆసియా హ్యాండ్బాల్ ఫెడరేషన్ (ఏహెచ్ఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర ఏజీఎమ్లో ప్రీత
దేశంలోని క్రీడా సంఘాలకు అరుదుగా తెలుగువాళ్లు ప్రాతినిథ్యం వహిస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎక్కువగా ఉత్తరాది వారే దేశంలోని ప్రముఖ క్రీడా సంఘాలపై అజామాయిషీ చేస్తుండేవారు. కానీ ఇప్పుడు తెలుగు వారు కూ�
లక్నో: జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ)లో నెలకొన్న సంక్షోభానికి ఆ సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్రావు ముగింపు పలికారు. ఆదివారం లక్నోలో జరిగిన హెచ్ఎఫ్ఐ సర్వసభ్య సమావేశంలో మొత్తం 33 సంఘాలక
హైదరాబాద్ : జాతీయ హ్యాండ్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు భారత్ నుంచి విశిష్ట అతిథిగా టోక్యో ఒలింపిక్స్కు హాజరు కానున్నారు. టోక్యో వెళ్లే భారత డెలిగేట్స్ బృందంలో జగన్ మోహన్ రావు పేర�
దేశవ్యాప్తంగా కరోనా బారినపడుతున్న అథ్లెట్లను ఆదుకునేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సిద్ధమైంది. కొవిడ్ సెకండ్ వేవ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అథ్లెట్లు, కోచ్లను ఆదుకునే కార్యక్రమానిక�
హైదరాబాద్ : కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో మాజీ అథ్లెట్లు, కోచ్లను ఆదుకునే కార్యక్రమానికి కేంద్ర క్రీడాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), ఒలింపిక్ సంఘం (ఐఓసీ) కలిసి శ్రీకారం చుట్టాయి. ఇందుక