మనస్తాపంతో కుప్పకూలి దవాఖానలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిపై దుర్భాషలాడిన ఆ శాఖ కమిషనర్ వైఖరిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి.
లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వీ లచ్చిరెడ్డి కోరారు.