రామచంద్రాపురం : ఐటీఐలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం ఆర్సీపురం డివిజన్లోని పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ను సందర్శించారు. అనంతరం ఐటీఐలో ఉన్న సమస�
ఐటీఐ | ఐటీఐలో మూడో విడత అడ్మిషన్లు చేపడుతున్నట్టు ఉమ్మడి మెదక్ జిల్లా నోడల్ అధికారి, పటాన్చెరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎన్ శ్రీనివాస్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.