ఆదివాసీ సమాజం కోసం కుమ్రం భీం త్యాగాలు, పోరాటం స్ఫూర్తిదాయకమని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్లో గురువారం కుమ్రం భీం �
ఐటీడీఏల పరిధిలోని గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు నిత్యావసర సరుకులు, కాస్మోటిక్స్ సరఫరా కోసం గిరిజన సహకారం సంస్థ (జీసీసీ) ద్వారా నిర్వహిస్తున్న టెండర్లకు గిరిజన సంక్షేమ శాఖ బ్రేక్ �