సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామికవాడలోని ఐటీసీ పరిశ్రమలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం బీఆర్టీయూ గెలుపొందింది. మొత్తం 74 ఓట్లు పోలు కాగా, బీఆర్టీయూ నుంచ�
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని, ఈ పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.