గుజరాత్లో కరెన్సీ వెదజల్లిన ఘటనకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ నేత వై సతీశ్రెడ్డి YSR పేరుతో ఉన్న తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. 'ఇంత భారీ మొత్తంలో నగదు వెదజల్లినందుకు ఇక్కడ 'ఐటీ సర్వే' జరుగు
పన్నుల అక్రమాలకు బీబీసీ పాల్పడినట్లు ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది. నిర్ధిష్ట లావాదేవీల్లో కొన్ని పన్నులు చెల్లించలేనట్లు తనిఖీల్లో గుర్తించినట్లు తెలిపింది. కొన్ని విదేశీ చెల్లింపుల్లో భారత్లోని ఆద
అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఇండియా కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఐటీ అధికారుల సోదాలు ముగిసిన తర్వాత బీబీసీ స్పందించింది. ఈ మ
మంచి క్రెడిబిలిటీ ఉన్న బీబీసీపై కేంద్రం ఐటీ దాడులు చేయించడం చాలా దురదృష్టకరమని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.