కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లాక్డౌన్ నిబంధనలు పాటించని ఆకతాయిల ఆట కట్టించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సరికొత్త వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. రామగుండం, పెద్దపల్లి, మంథని, బ�
డీఐజీ ఏవీ రంగనాధ్ | జిల్లాలోని ప్రతి గ్రామంలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు కావాలని, వీటి ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకు రావాలని డీఐజీ ఏవీ రంగనాధ్ అన్నారు.
మెండోరా/ ఏర్గట్ల, మే 15: జ్వర సర్వేను పకడ్బందీగా చేపట్టాలని రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్తోపాటు మెండోరా మండలంలోని పలు గ
మంత్రి జగదీష్ రెడ్డి | ప్రాథమికఆరోగ్య కేంద్రాల్లోను ఐసోలేషన్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైటెక్స్లో 200 పడకల ఐసొలేషన్ కేంద్రం ప్రారంభం హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య విభాగాలను మరింత బలోపేతం చేస్తున్�
ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి నిమిషం పనిచేస్తున్న పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ వారి కుటుంబాలను ఆదుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. శనివ�
చర్చిలోనే కొవిడ్ వసతులు.. కల్వరీ టెంపుల్లో 300 పడకలతో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు పాజిటివ్ వచ్చిన వారికే అనుమతి.. 12 మంది వైద్యులు, 30 మంది నర్సులతో 24 గంటలు సేవలు మాదాపూర్, మే 8: వ్యాధులు, బాధలు ముసిరిన వేళ..కరోనా
హైదరాబాద్ : గ్రామాలు, పట్టణాల్లో కొవిడ్ బారిన పడుతున్న ప్రజల కోసం ప్రభుత్వ స్కూల్స్, సంస్థల భవనాలను ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగంలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినప�
ఆస్పత్రుల్లో పడకల కొరతతో కొవిడ్ కేంద్రాలుగా మార్పు ఇంట్లో మిగతావారికి సోకుతుందని హోటళ్లలో చికిత్స వసతి బట్టి ధర, నిత్యం ఆరోగ్య పరీక్షలు అందుబాటులో వైద్యుడు, నర్సులు అతడి పేరు ప్రకాశ్. నాలుగు రోజుల క్ర