ఓ రైతు మూడేళ్ల కష్టం అగ్గిపాలైంది. మరో ఏడాది ఇలాగే కాపాడుకుంటే తొలిపంట చేతికొస్తుందన్న ఆనందం ఆవిరైపోయింది. పంటల అవశేషాలను కాల్చేందుకు పెట్టిన మంట తీరని నష్టాన్ని మిగిల్చింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్�
రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ మృతి గ్రామానికి తీరనిలోటని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి అన్నారు.