దుబాయ్: ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఇప్పటికే ఈ మిగిలిన టోర్నీని యూఏఈకి తరలించిన విషయం తెలిస�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ వాయిదా పడడంతో లీగ్ కోసం భారత్కు వచ్చిన న్యూజిలాండ్ క్రికెటర్లు స్వదేశానికి చేరుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కోల్కతా నైట్