ప్రతి గ్రామ పంచాయతీలో ఈ-పాలన అందుబాటులోకి తేవడం, ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం టీ-ఫైబర్ సేవలకు శ్రీకారం చుట్టింది.
Sridhar Babu | కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు(villages) ఫైబర్ నెట్వర్క్ అందుబాటులోకి తెచ్చి ఇంటర్నెట్ కనెక్షన్ల(Internet facility) సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల �