న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ టీ20 కెరీర్కు వీడ్కోలు పలికాడు. స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల సిరీస్కు ముందే అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 2011లో టీ20 కెరీర్ ఆరంభ
వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 2-1తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా 60 పరుగుల తేడాతో విండీస్పై ఘన విజయం సాధించింది.