యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడల వైపు దృష్టి సారించాలని మధిర జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురసరించుకుని దిడుగుపాడు
ముంబైలో రూ.1745 కోట్ల విలువైన కొకైన్ను ఎన్సీబీ సీజ్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణా ప్లాన్ను ఎన్సీబీ సమర్థంగా ఛేదించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం కొనియాడారు.