సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)లో డిజిటల్ సంస్కరణ ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని భావించినప్పటికీ అది దేశవ్యాప్త వివాదంగా మారింది.
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితా లు ఆదివారం విడుదలయ్యాయి. సెకండియర్ ఇంటర్ జనరల్ కేటగిరీ ఫలితాల్లో 71.63 శాతం ఉత్తీర్ణత సాధించి మంచిర్యాల జిల్లా 19వ స్థానంలో నిలిచింది. వొకేషనల్ సెకండియర్ ఫలితాల్లో 76.66 శాతం ఉ�