ఇంటర్మీడియట్ కాలేజీల్లో సీసీ కెమెరాల నిఘా సత్ఫలితాలనిచ్చింది. ఈ నెల 2న ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో కాపీయింగ్, విధుల్లో నిర్లక్ష్యంతో 83 మంది ఎగ్జామినర్లపై ఇంటర్బోర్డు వేటు వేసింది.
ఇంటర్ విద్యపై సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కాలేజీలు ప్రారంభమై మూడు వారాలు కావస్తున్నా విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలు పం�