కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి రూ. 100 కొత్త అప్పులో సుమారు రూ. 82 పాత అప్పుల వడ్డీల చెల్లింపులకే ఖర్చవుతున్నట్లు రాజ్యసభలో ఆర్థిక మంత్�
వడ్డీ వ్యా పారి అవతారమెత్తిన ఓ కానిస్టేబుల్ అమాయకుల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకొని అధిక వడ్డీ వసూలు చేస్తున్నాడు. చీటీల వ్యాపారం చేస్తూ, సకాలంలో డబ్బులు చెల్లించని వారి ఆస్తులను తన పేరిట రిజిస్ట్రేషన�
మహిళా సంఘాలు ఊరటచెందే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా స్వయం సంఘాలు తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిగిరి వారి వారి ఖాతాలలో జమ చేసింది.