కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు జారీ చేసే అడ్వర్టయిజ్మెంట్లపై ఇంటర్ బోర్డు ప్రత్యేక నిఘా పెట్టింది. తప్పుడు ర్యాంకులతో విద్యార్థులను చేర్చుకొనే విధానానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి, ఐదుగురు ఉన్�
ఇంటర్మీడియట్ పరీక్షల విధానంలో కీలక మార్పు చోటుచేసుకోనున్నది. ఇప్పటివరకు సెకండియర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకే ప్రాక్టికల్స్ ఉండగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్లోనూ ప్రాక్టికల్స�