ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో భారీ తప్పిదాలను మూటగట్టుకున్న సర్కార్కు మరో మరక అంటుకునేలా ఉన్నది. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం కూడా లోపాల పుట్టను తలపిస్తున్నది. ఏటా ఏదో ఒక
ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకన కేంద్రాలకు సెలవులపై స్పష్టత కొరవడింది. ఇంతకు సెలవులిస్తారా ? లేదా? అన్నది సందిగ్ధత నెలకొన్నది. ఈ నెల 30న ఉగాది కాగా, ఆ వెంటే (ఈ నెల 31న లేదా ఏప్రిల్
ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనంపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ఆన్స్క్రీనా.. లేక మాన్యువల్గానా అన్న అంశానికి పుల్స్టాప్ పడింది. ఈ ఏడాది ఆన్స్క్రీన్ మూల్యాకంనం లేనట్టేనని ఇంటర్బోర్డు వర్గా�