ఇంటర్ వార్షిక పరీక్షల్లో పేపర్ లీకేజీలకు ఆస్కారంలేకుండా బోర్డు పటిష్టచర్యలు చేపడుతున్నది. తొలిసారిగా ప్రతి ప్రశ్నాపత్రంపై క్యూఆర్కోడ్, పేపర్ కోడ్ ముద్రిస్తున్నది. ఎవరైనా ప్రశ్నపత్రాలను ఫొటో తీ
ఇంటర్ వార్షిక పరీక్షల్లో సోమవారం రికార్డుస్థాయిలో 13 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. పరీక్షలు ప్రారంభమైన తర్వాత ఇంత స్థాయిలో మాల్ప్రాక్టీస్ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. సంగారెడ్డి జిల్లాలో