బాసర సరస్వతీ అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బాసర భగ్గుమంది. మంగళవారం వ్యాపారులు, గ్రామస్తులు, ఆలయ అర్చకులు, కుల మతాలకు అతీతంగా రాజకీయ నాయకులు బంద్లో స్వచ్ఛం దంగా పాల్గొన్నారు. ఆలయ ఆవ
రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. ఉత్తర, తూర్పు దిశల నుంచి తెలంగాణ వైపు చలిగాలులు వీస్తున్నాయని, ఫలితంగా గడిచిన 24 గంటల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ శాఖ తెలిపింది.