పెద్ద దిక్కును కోల్పోయన రైతు కుటుంబం ఆగం కావొద్దన్న ఉద్దేశంతో నాటి సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని తెచ్చారు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అం
అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో అదృష్టం బాగుంటే ఏం కాకపోవచ్చు. కానీ ఏదైనా జరగరానిది జరిగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే వాహనం నడిపేటప్పుడు రోడ్డు నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో.. ఆ వాహనాని