వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్తుండగా.. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు దంపతులతోపాటు రెండేళ్ల బాలుడిని బలిగొన్నది. మృతురాలు ఏడు నెలల గర్భిణి. ఈ ప్రమాదం గురువారం గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో�
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దర్యాప్తుచేపట్టిన పోలీసులకు.. ఈనెల 26న మృతుడు తన ఫోన్ నుంచి ఒక నంబర్�