కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ దేశంలోని ఐటీ నిబంధనల్లో మార్పులను ప్రతిపాదించింది. దీని ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫారాలు, ఇతర మధ్యవర్తులు చట్టవిరుద్ధమైన ఏఐ(కృత్రిమ మేధ) సృష్టించిన కంటెం�
స్టార్టప్ కార్యకలాపాలు, ఇన్నోవేషన్లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆహ్వానిస్తున్నది. ఇందుకు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నది.