సమాచారహకు కమిషన్ పంపిన నోటీసు అందకముందే ఫిర్యాదుదారు హాజరుకాలేదని చెప్పి విచారణను మూసివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపింది. మళ్లీ నోటీసు జారీచేసి ఫిర్యాదుపై
సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్, కమిషనర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 29 వరకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.