Errabelli Dayaker rao | యాదాద్రి ఆలయాన్ని పునర్ నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తున్న క్రమంలో యాదగిర�
అమరావతి : ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, నిత్యం భక్తులతో రద్దీగా ఉండే విజయవాడ ఇంద్రకీలాద్�