Indian cricketers: టీమిండియా క్రికెటర్లు బస చేస్తున్న హోటల్ సమీపంలో అనుమానాస్పద ప్యాకెట్ దొరకడంతో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఆ సమయంలో క్రికెటర్లు ఎవరూ హోటల్ గదుల నుంచి బయటకు వెళ్లరాదు
వచ్చే యేడాది ఐపీఎల్ సీజన్ కోసం ఈ యేడాది డిసెంబర్ 16న వేలం నిర్వహించనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. 2023 ఐపీఎల్ మ్యాచ్లు పూర్వంలా ఇంటా బయటా పద్ధతిలో నిర్వహించనున్నారు.