IndiGo Passengers: 400 మంది ఇండిగో ప్రయాణికులు.. ఇస్తాంబుల్లో చిక్కుకున్నారు. దాదాపు 24 గంటల పాటు ఆ ఎయిర్పోర్టులో పడిగాపులు కాశారు. ఆహారం, హోటల్ వసతి లేకుండా గడిపేశారు.
ముంబై విమానాశ్రయంలో వింత ఘటన చోటుచేసుకొన్నది. ముంబై నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలోని అన్ని సీట్లు నిండిపోయాయి. టేకాఫ్కు ఫ్లైట్ సిద్ధమైంది.
ఢిల్లీ నుంచి దియోగఢ్ (జార్ఖండ్)కు వెళ్లాల్సిన విమానం హఠాత్తుగా రద్దు కావటంతో ఢిల్లీ విమానాశ్రయంలో కొందరు ప్రయాణికులు నిరసనకు దిగారు. ‘బంద్ కరో.. బంద్ కరో’ అంటూ కొంతమంది ప్రయాణికులు పెద్ద పెట్టున నిన�