పారిస్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత మహిళల రికర్వ్ టీమ్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన టీమ్ ఈవెంట్ సెమీస్లో దీపికా కుమారి, అంకితా భక్త్, కోమలికా బారీతో కూడిన భారత త్రయం 6-2తో ఫ్రాన్స
పారిస్: టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని భారత మహిళల ఆర్చరీ రికర్వ్ జట్టు చేజార్చుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి క్వాలిఫయర్స్ టోర్నీలో తమ కంటే కిందిస్థాయి ర్యాంకులో ఉన్న కొలంబియా చేత�