దేశంలో టాప్-50 ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల నుంచి బ్యాంక్లకు దాదాపు రూ. లక్ష కోట్లు రావాల్సి ఉంది. 2022 మార్చి 31 నాటికి బ్యాంకులకు 50 మంది వ్యక్తులు, సంస్థలు కలిసి బ్యాంక్లకు రూ.92,570 కోట్ల రుణాల్ని ఉద్దేశపూర్వక�
దేశంలో నల్లధనాన్ని, అవినీతిని రూపుమాపుతానని, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ఓ రోజు రాత్రి అకస్మాత్తుగా చేసిన నోట్ల రద్దు ప్రకటనకు ఆరేండ్లు పూర్తి.