నాలుగేండ్ల క్రితం భారతీయ కుటుంబాలు తమ వద్ద ఉన్న ప్రతి 100 రూపాయల ఆర్థిక పొదుపునకు 27 రూపాయల అప్పును కలిగి ఉండేవి. నేడు ఆ అప్పు 32 రూపాయలకు చేరింది. వారు పొదుపు చేయడం మానలేదు. కాని వారి అప్పులు మాత్రం పొదుపు కంటే
నరేంద్ర మోదీ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలు, ఉపాధి అవకాశాల లేమి వెరసి సామాన్యులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. భారతీయ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ �
జనాభా వృద్ధి రేటు తగ్గిపోతుండటం పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దంపతులు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని చెప్పారు.