నరేంద్ర మోదీ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలు, ఉపాధి అవకాశాల లేమి వెరసి సామాన్యులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. భారతీయ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ �
జనాభా వృద్ధి రేటు తగ్గిపోతుండటం పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దంపతులు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని చెప్పారు.