ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్పై ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి పౌర సమాజం మద్దతుగా నిలిచింది. పాక్ తీవ్రవాదులపై యుద్ధం సాగిస్తున్న భారత వీర జవాన్లకు సంఘీభావంగా శనివారం పలుచోట్ల ర్యాలీ�
జమ్మూ కాశ్మీర్ పహెల్గాం లో పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు 26 మంది అమాయకులను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన అనంతరం మన భారత వీర జవాన్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టు పెట్టేందుక�