ఇక నుంచి మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే తప్పనిసరిగా ‘సైబర్ క్రైమ్ అవగాహన’ కాలర్ ట్యూన్ను వినాల్సిందే. సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి హోం మంత్రిత్వ శాఖ నిర
అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నమోదైన వివిధ సైబర్క్రైమ్ కేసుల్లో ఇన్వెస్టర్లు రూ.1,762 కోట్లు నష్టపోయినట్టు ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డ�