India | ఒమన్ తీరం (Oman Coast) లో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి జరిగిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ (Foreign Ministry) స్పందించింది. మరో నౌకపై దాడి జరిగిందన్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నది. �
Indian crew: ఇజ్రాయిల్ కార్గో షిప్లో ఉన్న 17 మంది భారతీయ సిబ్బందిని కలిసేందుకు భారత అధికారులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇరాన్ వెల్లడించింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ .. ఇరాన్ మంత్రి అమిర్ అబ్�