న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తున్నది. వరుసగా మూడో రోజూ 18 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితులు 1.12 కోట్లు దాటారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 18,599 పాజ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి మెల్లమెల్లగా విస్తరిస్తున్నది. రోజురోజుకు రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి నిర్మూలన కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. మార్చి 5న రికార్డు స్థాయిలో దాదాపు 15 లక్షల మందికి టీకా ఇచ్చారు. దేశంలో వ్యాక్సినేషన్ ప�
అహ్మదాబాద్: మొట్టమొదటి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్తో ఇండియా తలపడనున్నది. పాయింట్ల పట్టికలో కోహ్లీ సేన టాప్లో నిలిచింది. జూన్లో ఇంగ్లండ్లో జరగనున్న ఫైన�
బీజింగ్: రక్షణ బడ్జెట్ను చైనా భారీగా పెంచింది. ఈ ఏడాదికిగాను రక్షణ రంగానికి 1.35 ట్రిలియన్ యువాన్లు (దాదాపు రూ.15.27 లక్షల కోట్లు) కేటాయిస్తున్నట్లు చైనా ప్రధాని లీ కెక్వాంగ్ తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వివిధ రంగాలలో వేగవంతమైన అభివృద్ధిని సాధించింది. ఇదే సమయంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర విధానాల మధ్య స�
బీజింగ్ : భారత్తో సరిహద్దుల్లో ఉద్రిక్తల వేళ చైనా తన రక్షణ బడ్జెట్ను 209 బిలియన్ డాలర్లకు పెంచింది. గతేడాదితో పోలిస్తే 6.8శాతం అధికంగా నిధులను కేటాయించింది. ఈ మేరకు రక్షణ బడ్జెట్పై చైనా పార్లమెంట్లో ప�
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఇక నుంచి భారత సైనిక బలగాల వేతన ఖాతాలను నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ మేరకు భారత ఆర్మీతో కొటక్ మహీంద్రా బ్యాంక్ అవ�