ప్రతిష్టాత్మక మహిళల ఏఎఫ్సీ ఏషియన్ కప్లో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. మంగళవారం 700వ వార్షికోత్సవం జరుపుకున్న చారిత్రక చియాంగ్ మాయి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 13-0 తేడాతో ఆతిథ్య మంగోలి�
భారత మహిళల క్రికెట్లో ‘లేడీ సెహ్వాగ్' అన్న గుర్తింపు దక్కించుకున్న యువ ఓపెనర్ షఫాలీ వర్మ (197 బంతుల్లో 205, 23 ఫోర్లు, 8 సిక్సర్లు) అందుకు తగ్గట్టుగానే టెస్టులలో రికార్డు ద్విశతకంతో మెరిసింది.