భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం, తిరువనంతపురంలో వచ్చే నెల 21 నుంచి 30వ తేదీ వరకు సిరీస్ జరుగుతుందని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొ�
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా మహిళా క్రికెటర్లు అద్భుతం చేశారు. ఈ శతాబ్దంలో తొలిసారి ఇంగ్లండ్ను వన్డేలలో వారి గడ్డ మీదే ఓడించి సిరీస్ కైవసం చేసుకుని నయా చరిత్ర సృష్టించారు.