జొహన్నెస్బర్గ్: భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టింది. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి గురువారం జొ�
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు దూరం ప్రియాంక్కు పిలుపు న్యూఢిల్లీ: టీమ్ఇండియా టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్కు దూరమయ్యాడు. సఫారీ పర్యటనకు ముందు ముంబైలో ప్�
ఐదో వన్డేలోనూ భారత్ ఓటమిలక్నో: కెప్టెన్ మిథాలీ రాజ్ (104 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, ఓ సిక్స్) మినహా మిగిలిన వారు విఫలమవడంతో దక్షిణాఫ్రికా చేతిలో భారత మహిళల జట్టుకు మరో ఓటమి ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగి�
లక్నో: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్గా నిలిచింది. ప్రపంచంలో ఈ ఘన�