విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైననాటి నుంచి ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తరలించుకుపోయారు.
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వానికి భారతీయ అస్థిరత సూచీ (ఇండియా వీఐఎక్స్) గుబులు పట్టుకున్నది. విపరీతంగా పెరిగిన ఈ సూచీ.. స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులకు నిదర్శనమని, ఈసారి ఎన్నికల్లో బీజేపీ ప్రభు�
BJP | ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అంత సులువు కాదా?.. ఓడిపోయే వీలుందా?.. గతంతో పోల్చితే ఈసారి మోదీ సర్కారుకు మెజారిటీ బాగా తగ్గుతుందా?.. ఇండియా వీఐఎక్స్ (భారతీయ స్టాక్ మార్కెట్ల ఒడిదొ