న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 6,987 కరోనా కేసులు, 162 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,86,802కు, మొత్తం మరణాల సంఖ్య 4,79,682కు పెరిగింది. ప్రస్తుతం 76,766 యాక్ట
దేశంలో కొత్తగా 91,702 కరోనా కేసులు | దేశంలో కరోనా ఉధృతి తగ్గుతున్నది. వరుసగా నాలుగో రోజు లక్షకు దిగువన పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత�