పొట్టి ప్రపంచకప్ జరగనున్న ఏడాదిలో టీమ్ఇండియా ఈ ఫార్మాట్లో విజయంతో ఖాతా తెరిచింది. మెగాటోర్నీకి ముందు ఆడుతున్న చివరి సిరీస్లో రోహిత్ సేన శుభారంభం చేసింది. ఇటీవల అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల సిరీ
సొంతగడ్డపై సీజన్కు భారత్ అస్త్రశస్ర్తాలతో సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను సమం చేసుకున్న టీమ్ఇండియా..అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్కు సై అంటున్నది. గురువారం ఇరు జట్లు తొలి �