INDvsAFG 3rd T20I: ఇంతవరకూ మునుపెన్నడూ లేనివిధంగా ఒక టీ20 మ్యాచ్ ఫలితం డబుల్ సూపర్ ఓవర్ ద్వారా తేలింది. భారత్ - అఫ్గానిస్తాన్ మధ్య బెంగళూరు వేదికగా జరిగిన ఆఖరి టీ20 అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని అందించింది.
Rohit Sharma: 14 నెలల తర్వాత ఈ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చిన హిట్మ్యాన్.. తొలి రెండు మ్యాచ్లలో డకౌట్లు అయి నిరాశపరిచినా భారత్కు అత్యవసరమైన పరిస్థితుల్లో తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడు.
INDvsAFG 3rd T20I: ఆరంభ ఓవర్లలోనే అఫ్గాన్ పేసర్ ఫరీద్ అహ్మద్ భారత్కు భారీ షాకులిచ్చాడు. కానీ రోహిత్ శర్మ - రింకూ సింగ్లు ఐదో వికెట్కు రికార్డు స్థాయిలో 190 పరుగులు జోడించి ఈ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు �